Site icon vidhaatha

కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారి సేవలో కాజల్

విధాత‌: ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ మంగళవారం కుమారుడితో వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Exit mobile version