కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారి సేవలో కాజల్

విధాత‌: ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ మంగళవారం కుమారుడితో వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

  • By: Somu    latest    Jan 31, 2023 11:01 AM IST
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారి సేవలో కాజల్

విధాత‌: ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ మంగళవారం కుమారుడితో వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.