Site icon vidhaatha

ఓటుకు నోటు కేసు విచారణ ఈనెల 8కి వాయిదా

విధాత,హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. విచారణకు ఉదయ్‌ సింహా హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్ల వాంగ్మూలాలు నమోదు ఏసీబీ కోర్టు చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను ఈనెల 8కి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.

Exit mobile version