హైద‌రాబాద్ లో భారీ క్రికెట్ బెట్టిగ్..!

విధాత‌: సైబ‌రాబాద్ క‌మీష‌న‌రేట్ ప‌రిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు ర‌ట్టయ్య‌యింది.ఈ ముఠాలో 23 మంది ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.వీరి వ‌ద్ద నుంచి రూ.93ల‌క్ష‌లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.గేమింగ్ యాక్ట్ కింది వీరిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర‌.ముంబై,గోవా,బెంగుళూరు బెట్టింగ్ మాఫియాతో ఈ ముఠాకు లింకులున్నాయని ఈ బెట్టింగ్ నిర్వ‌హించే వ్య‌క్తి విజ‌య‌వాడ‌కు చెందిన సురేష్ ప‌రారీలో ఉన్న‌డ‌ని.బెట్టిగ్ కు సంబందించిన యాప్ ల‌ను నిషేదించాల‌ని గూగూల్ కి లేఖ రాస్తామ‌న్నారు సీపీ […]

  • Publish Date - September 29, 2021 / 09:11 AM IST

విధాత‌: సైబ‌రాబాద్ క‌మీష‌న‌రేట్ ప‌రిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు ర‌ట్టయ్య‌యింది.ఈ ముఠాలో 23 మంది ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.వీరి వ‌ద్ద నుంచి రూ.93ల‌క్ష‌లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.గేమింగ్ యాక్ట్ కింది వీరిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర‌.ముంబై,గోవా,బెంగుళూరు బెట్టింగ్ మాఫియాతో ఈ ముఠాకు లింకులున్నాయని ఈ బెట్టింగ్ నిర్వ‌హించే వ్య‌క్తి విజ‌య‌వాడ‌కు చెందిన సురేష్ ప‌రారీలో ఉన్న‌డ‌ని.బెట్టిగ్ కు సంబందించిన యాప్ ల‌ను నిషేదించాల‌ని గూగూల్ కి లేఖ రాస్తామ‌న్నారు సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌.

Latest News