విధాత: లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్ఐ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన జిల్లాలోని పరిగి టౌన్లో గురువారం జరిగింది. మండల పరిధిలోని సయ్యద్ పల్లికి చెందిన భూమన్నగారి సాయిరెడ్డి, మాదని సురేష్ కు మధ్య కొద్దిరోజుల కిందట ఆలయ పూజలకు సంబంధించి గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి వాట్సప్గ్రూప్లోవైరల్గా మారింది. భూమన్నగారి సాయిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితుడైన మాదని సురేష్ పరిగి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. గ్రామ పెద్దలు, పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ రూ. 10 వేలు లంచం ఇవ్వాలని సాయిరెడ్డిని డిమాండ్ చేశాడు. అతడు ఏసీబీ పోలీసులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం సాయిరెడ్డి నుంచి ఎస్ఐ క్రాంతికుమార్లంచం డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశామని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
10 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పరిగి ఎస్ఐ
<p>విధాత: లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్ఐ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన జిల్లాలోని పరిగి టౌన్లో గురువారం జరిగింది. మండల పరిధిలోని సయ్యద్ పల్లికి చెందిన భూమన్నగారి సాయిరెడ్డి, మాదని సురేష్ కు మధ్య కొద్దిరోజుల కిందట ఆలయ పూజలకు సంబంధించి గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి వాట్సప్గ్రూప్లోవైరల్గా మారింది. భూమన్నగారి సాయిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితుడైన మాదని సురేష్ పరిగి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. గ్రామ పెద్దలు, పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. […]</p>
Latest News

రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ