Site icon vidhaatha

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు ముందుకు వెళ్లారన్న హైకోర్టు.

ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా?: హైకోర్టు

యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలసిందేనా?: హైకోర్టు

ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా?: హైకోర్టు

ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా?: హైకోర్టు

కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా: హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న ఎస్ ఈసీ

ఫిబ్రవరిలోనే కరోనా రెండోదశ మొదలైనా.. ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారన్న హైకోర్టు

ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటన్న హైకోర్టు

ఎన్నికలను వాయిదా వేయడానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా?: హైకోర్టు

కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించ లేదని హైకోర్టు అసహనంప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది: హైకోర్టు.

ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదన్న హైకోర్టు.కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులను హాజరుకావాలని ఆదేశాలు.

Exit mobile version