విధాత: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ బృందం, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి సోదాలు చేశారు. జగద్గిరిగుట్టలోని రోడ్ నెంబర్ 1లో జయశ్రీ ట్రేడర్స్ కిరాణా షాపులో నిబంధనలకు విరుద్ధంగా విరుద్ధంగా అమ్ముతున్న 160 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లతో పాటు 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ను అరెస్టు చేశారు. మోహన్ అనే వ్యక్తి కలకత్తా నుండి గంజాయి సరఫరా చేస్తూ నగరంలో మనోజ్ కుమార్ అగర్వాల్ ద్వారా విక్రయిస్తున్నారని, ప్రధాన నిందితుడైన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
జగద్గిరిగుట్టలో భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ

Latest News
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…
హీరోలుగా మారుతున్న సంగీత దర్శకులు...
ముట్టుకుంటే మసే.. 'సుందరమైన' మృత్యు సరస్సు
గడ్డకట్టిన సరస్సులో ఫోటోల ప్రయత్నం.. ఇద్దరు మృతి
‘ఎన్టీఆర్ గురించి విచిత్ర కామెంట్స్’..
100 ఏళ్ల తర్వాత బుధాదిత్య రాజయోగం..! ఈ నాలుగు రాశుల వారు కొత్త ఇల్లును కొనడం ఖాయం..!!