విధాత: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ బృందం, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి సోదాలు చేశారు. జగద్గిరిగుట్టలోని రోడ్ నెంబర్ 1లో జయశ్రీ ట్రేడర్స్ కిరాణా షాపులో నిబంధనలకు విరుద్ధంగా విరుద్ధంగా అమ్ముతున్న 160 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లతో పాటు 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ను అరెస్టు చేశారు. మోహన్ అనే వ్యక్తి కలకత్తా నుండి గంజాయి సరఫరా చేస్తూ నగరంలో మనోజ్ కుమార్ అగర్వాల్ ద్వారా విక్రయిస్తున్నారని, ప్రధాన నిందితుడైన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
జగద్గిరిగుట్టలో భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ

Latest News
చిన్న మంత్రం.. గొప్ప తత్వం.. గాయత్రీ మహామంత్రం – అర్థం, ప్రాముఖ్యత, ఉపాసన విధానం
రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో రగడ – దీదీపై మోదీ నిప్పులు
పొంగిపొర్లే నాలాల నుండి వరంగల్కు విముక్తి – తప్పనున్న జలవిలయం
క్యాన్సర్ను జయించి.. సివిల్స్ సాధించి.. విజేతగా నిలిచిన రైతుబిడ్డ
బ్లాక్ డ్రెస్ లో కేక పెట్టిస్తున్న కృతి పాప
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వీడిన మిస్టరీ.. వ్యాపారి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది!
TVK Vijay | పెళ్లి చేసుకుంటే 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర.. మహిళలపై వరాల జల్లు కురిపించిన టీవీకే అధినేత విజయ్!
Petrol Price | భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్
దుబాయిపై కొనసాగుతున్న దాడులు
సుందర్ పిచాయ్ జీతం పెంచిన గూగుల్ – ఎంతనుకుంటున్నారు?