విధాత: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ బృందం, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి సోదాలు చేశారు. జగద్గిరిగుట్టలోని రోడ్ నెంబర్ 1లో జయశ్రీ ట్రేడర్స్ కిరాణా షాపులో నిబంధనలకు విరుద్ధంగా విరుద్ధంగా అమ్ముతున్న 160 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లతో పాటు 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ను అరెస్టు చేశారు. మోహన్ అనే వ్యక్తి కలకత్తా నుండి గంజాయి సరఫరా చేస్తూ నగరంలో మనోజ్ కుమార్ అగర్వాల్ ద్వారా విక్రయిస్తున్నారని, ప్రధాన నిందితుడైన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
జగద్గిరిగుట్టలో భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఓ కిరాణషాపులో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మాధాపూర్ ఎస్ఓటీ

Latest News
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి
పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన బాధకరం : మాజీ సీఎం జగన్
డీలిమిటేషన్పై బీజేపీ కొత్త వ్యూహం.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే మద్దతుకు యత్నాలు?
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
భర్తను నరుకుతూ భార్య సెల్ఫీలు..తర్వాత షాకింగ్ ట్విస్టులు !
ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి
వరంగల్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు మిస్.. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
Raghava Lawrence | రాఘవ లారెన్స్ రాజకీయ ప్రకటన వాయిదా.. భారతీరాజా మరణానికి నివాళిగా కీలక నిర్ణయం