విధాత: రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ మండలాలు జిల్లాల వారీగా ఇవే
జగిత్యాల జిల్లాలో.. ఎండపల్లి , భీమారం
సంగారెడ్డి జిల్లాలో.. నిజాంపేట్
నల్లగొండ జిల్లాలో.. గట్టుప్పల్
మహబూబాబాద్ జిల్లాలో.. సీరోలు, ఇనుగుర్తి
సిద్దిపేట జిల్లాలో.. అక్బర్ పెట్ -భూంపల్లి, కుకునూరుపల్లి.
కామారెడ్డి జిల్లాలో.. డోంగ్లి
మహబూబ్నగర్లో.. కౌకుంట్ల
నిజామాబాద్ జిల్లాలో.. ఆలూర్, డొంకేశ్వర్ , సాలూరా