Site icon vidhaatha

అభిమానులకి షాకిచ్చిన బండ్ల గణేష్.. ఇక గుడ్ బై!

విధాత‌, హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అంటే నటుడు, కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్‌కు ఎంత ఇష్టమో.. ఎంత ప్రాణమో మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలిసేలా చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ అంటూ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

సమంత సర్జరీ చేయించిందా?

ఆ యాత్రలో రాహుల్ గాంధీ‌కి చెమటలు పడితే.. తనకు చెమటలు పట్టినట్లుగా బండ్లన్న ఫీలైపోతున్నాడు. ఈ మధ్య రాజకీయాలకు ఇక దూరం అని ప్రకటించిన బండ్ల గణేష్.. ఈ యాత్రను చూసి మరోసారి యాక్టివ్ అవుతున్నాడా? అనిపించేలా ఆయన ట్వీట్స్ ఉన్నాయి.

దీంతో అందరూ ఆయన మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన అటెంట్ అయ్యే ప్రతి ఇంటర్వ్యూలో.. రాజకీయాలకు సంబంధించి బండ్లకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Exit mobile version