Site icon vidhaatha

వంతెనను ఊపడం వల్లే ప్రమాదం.. విస్తూపోయో సీసీ ఫుటేజీ

విధాత‌: గుజరాత్‌ మోర్బీలో తీగ‌ల వంతెన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. వంతెనను ఇటీవలే ప్రారంభించగా.. ఆదివారం జరిగిన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందు ఊయల మాదిరిగా ఊగుతుండగా.. కొందరు యువకులు ఇటూ అటూ దూకినట్టు దృశ్యాల్లో రికార్డైంది.

అంతా కలిసేది స్మశానంలోనే.. వైరల్ అవుతోన్న పూరీ జగన్నాధ్ లేఖ

తమ్ముడికి తన భార్యనిచ్చి పెళ్లి చేసిన అన్న.. ఎందుకంటే..?

అంతలోనే ఒక్కసారిగా తీగలు తెగిపోయి దానిపై ఉన్నవారు నదిలో పడిపోయారు. ఆ సమయానికి వంతెనపై 500 మంది వరకూ ఉన్నారు. ఈ దుర్ఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ప్రమాదంతో హాహాకారాలు చేస్తూ నదిలో మునిగిపోయారు. ఈత వచ్చిన వారుఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

HYD: జూబ్లీహిల్స్‌లో రూ. 89.92 లక్షలు సీజ్

Exit mobile version