MLC ‘ప‌ల్లా’ ప‌ద‌వీ కాలం మ‌రో రెండేళ్లు పొడిగింపు

విధాత‌: రైతు బంధు రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడిగా ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ప‌ద‌వీ కాలాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో రెండేళ్లు పొడిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

  • Publish Date - December 6, 2022 / 01:51 PM IST

విధాత‌: రైతు బంధు రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడిగా ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ప‌ద‌వీ కాలాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో రెండేళ్లు పొడిగించింది.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.