Site icon vidhaatha

కొనసాగుతున్న మత్స్యగిరి బ్రహ్మోత్సవాలు

విధాత: శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున యాగశాల ద్వారా తోరణార్చన, చతుస్థానార్చన, బలి ప్రధానం, ఉత్సవ మూర్తులకు స్నపనం, అలంకరణ, తీర్థ ప్రసాద గోష్టి, యాగశాల తోరణార్చన, హోమం, బలి ప్రధానం, తీర్థ గోష్టి కార్యక్రమాలు వేద పండితులు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఇంచార్జ్ ఈవో జయరామయ్య, రీమినేషన్ కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి , కమిటీ సభ్యులు ఆలయ అర్చకులుసిబ్బంది భక్తులు పాల్గొన్నారు

Exit mobile version