విధాత: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్రావు, ఎల్ రమణ, తాత మధులు డీజీపీ అంజని కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చట్టసభలో సభ్యుడై ఉండి కూడా ప్రభుత్వ భవనాలను పేల్చేయాలంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
రేవంత్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు
<p>విధాత: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్రావు, ఎల్ రమణ, తాత మధులు డీజీపీ అంజని కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చట్టసభలో సభ్యుడై ఉండి కూడా ప్రభుత్వ భవనాలను పేల్చేయాలంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.</p>
Latest News
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే !
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు ‘జోనాథన్’
ట్రెక్కింగ్.. సాహసికులకు హరిహర్ కోట సవాల్!
స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో