విధాత: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్రావు, ఎల్ రమణ, తాత మధులు డీజీపీ అంజని కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చట్టసభలో సభ్యుడై ఉండి కూడా ప్రభుత్వ భవనాలను పేల్చేయాలంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
రేవంత్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు
<p>విధాత: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్రావు, ఎల్ రమణ, తాత మధులు డీజీపీ అంజని కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చట్టసభలో సభ్యుడై ఉండి కూడా ప్రభుత్వ భవనాలను పేల్చేయాలంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.</p>
Latest News
తెలుగు జాతి ఐక్యత సాధనం తెలుగు భాష : చంద్రబాబు
కొత్త ఏడాది తొలి వారమే బ్లాక్బస్టర్ హడావిడి…
తెలంగాణ సొమ్ము ఏపీ టోల్ గేట్లకు ఎందుకు?: దేశపతి
ఏపీలో ఓఎన్జీజీ గ్యాస్ లీక్..భారీగా ఎగిసిపడుతున్న మంటలు
నది జలాలపై వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పోలవరం - నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక సూచన
గోదావరిలో చిక్కిన పండుగప్ప చేప..భారీ ధరకు విక్రయం
మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు
విద్యార్థుల డేంజర్ జర్నీ...చూస్తే దడదడే!
అనసూయని హీరోయిన్ రాశి అంత మాట అనేసింది ఏంటి..