విధాత: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్రావు, ఎల్ రమణ, తాత మధులు డీజీపీ అంజని కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చట్టసభలో సభ్యుడై ఉండి కూడా ప్రభుత్వ భవనాలను పేల్చేయాలంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
రేవంత్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు
<p>విధాత: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రవీందర్రావు, ఎల్ రమణ, తాత మధులు డీజీపీ అంజని కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చట్టసభలో సభ్యుడై ఉండి కూడా ప్రభుత్వ భవనాలను పేల్చేయాలంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.</p>
Latest News
ఇదేం పోయేకాలం.. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో శ్మశానంలో పెళ్లి చేసుకున్న జంట!
నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న బిర్యానీ ధరలు..!
నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. బీ అలర్ట్..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి మిత్రులతో స్వల్ప విభేదాలు..!
బతుకమ్మ కుంట ఖచ్చితంగా చెరువే.. ఇవిగో రుజువులు : హైడ్రా
త్వరలోనే రియల్మీ నుంచి కొత్త మొబైల్.. గత మోడల్తో పోలిస్తే పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్స్!
100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం.. ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
భారీస్థాయిలో సోషల్మీడియా అకౌంట్లు తొలగించిన హైదరాబాద్ పోలీసులు
చరిత్ర సృష్టించిన బెంగళూరు-విజయవాడ కారిడార్.. వారంలోనే నాలుగు గిన్నిస్ రికార్డులు!
హైదరాబాద్ అక్షరాలా అగ్నిగుండం – 42.6 డిగ్రీలతో సీజన్ రికార్డు