Nostradamus: భవిష్యత్తు ఎప్పుడూ ఆసక్తి కరమే. కొత్త ఏడాది వస్తోందంటే అది మరింత పెరుగుతుంది. వచ్చే ఏడాది ఎలా ఉంటుంది అనే విషయాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది భవిష్యవాణి చెబుతుంటారు అలాంటి వారిలో ఒకరు నోస్ట్రడామస్ ఉమెన్ గా ప్రఖ్యాతి గాంచిన బల్గేరియన్ బాబా వంగా.
ఆమె 5079 నాటికి ప్రపంచం కచ్చితంగా ముగింపుకు వచ్చేస్తుందని చెబుతున్నారు. 2023 లో ప్రపంచం లో చాలా పెద్ద మర్పులు జరుగుతాయని అంచనా వేసి చెబుతున్నారు. ఆమె చెప్పిన విషయాలు టూకీగా మీకోసం..
భూమి మీద జరిగే ఒక విస్ఫోటనం వల్ల భూమి కక్ష్య మారుతుందట. సౌర తుఫాను వల్ల రేడియేషన్ కూడా తారా స్థాయికి పెరుగుతుందని, వైజ్ఞానిక ఆవిష్కరణలలో ప్రయోగశాలల్లో నుంచి ఆవిర్భవించే పిల్లలు అనేది ఒక చిన్న విషయం మాత్రమే అని అమె అబిప్రాయపడుతున్నారు. వారిలో నుంచే 2023లో శత్రు గ్రహాల నుంచి వచ్చే జీవులు కనిపిస్తారని, ఫలితంగా భూమి మీద మిలియన్ల మరణాలు జరుగుతాయని చాలా భయంకరమైన భవిష్య వాణి చెబుతున్నారు.
ఇలా చాలా భయం కలిగించే విషయాలను గురించి ఆమె వివరించారు మరి అవి ఎంత వరకు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.