న్యూఢిల్లీ : గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 15న హైకోర్టు విచారణ ఉన్నందున ఇందులో ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Group 1 Exam : గ్రూప్ 1 పరీక్షలపై సుప్రీం లో తెలంగాణగా ప్రభుత్వానికి ఊరట
గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Latest News
మిస్ యూనివర్స్ లో ఆ డ్రెస్.. ఫేమస్!
పాక్లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!
చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా...రాత్రివేళ జిగేల్
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష