విధాత: లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నిరంతరం కార్మికులు, పేదప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి నాయిని, ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు అని నాయిని మృతి పార్టీకి, ప్రజలు తీరని లోటు…ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు తలసాని.
కార్మికుల పక్షపాతి, అలుపెరగని ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు నాయిని నరసింహా రెడ్డి
<p>విధాత: లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నిరంతరం కార్మికులు, పేదప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి నాయిని, ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు అని నాయిని మృతి పార్టీకి, ప్రజలు తీరని లోటు…ఆయన ఆశయ సాధన కోసం […]</p>
Latest News

వామ్మో.. సయానీ ఘోష్..నెట్టింటా బిగ్ ట్రోలింగ్స్
ప్రకృతి చెక్కిన సహజ శిలాకృతి.. మనిషి తల బండరాయి!
బాబోయ్…బోర్ వెల్ చాంబర్ లో 23రస్సెల్ వైపర్ పాములు
ఒమన్ తీరంలో భారత నౌకపై అమెరికా దాడి..ముగ్గురు మృతి
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
దేశంలో పెరిగిపోతున్న ఒంటరి మహిళల సంఖ్య !
Pawan Kalyan | నా కుమారుడి ఫ్రెండ్స్ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
భారీగా పడిపోయిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
Karthik | అన్వేషణ హీరో కార్తీక్ని చూసి షాక్ అవుతున్న అభిమానులు.. ఇలా మారిపోయాడేంటి..!