విధాత: లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నిరంతరం కార్మికులు, పేదప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి నాయిని, ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు అని నాయిని మృతి పార్టీకి, ప్రజలు తీరని లోటు…ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు తలసాని.
కార్మికుల పక్షపాతి, అలుపెరగని ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు నాయిని నరసింహా రెడ్డి
<p>విధాత: లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నిరంతరం కార్మికులు, పేదప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి నాయిని, ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు అని నాయిని మృతి పార్టీకి, ప్రజలు తీరని లోటు…ఆయన ఆశయ సాధన కోసం […]</p>
Latest News

ఆ మూడూ వేర్వేరు అంశాలు.... ఒకదానితో మరోటి ముడిపెట్టవద్దు : మోదీకి రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ నెత్తిమీద కుంపటి : ఏప్రిల్ 18 వరకు మండే ఎండల మోత..
విరామం తర్వాత మళ్లీ కెరీర్పై ఫోకస్ పెట్టిన నివేదా పేతురాజ్
డీలిమిటేషన్..మహిళా రిజర్వేషన్లపై కేంద్రం లైన్ క్లియర్!
అమెరికా-ఇరాన్ మధ్య తదుపరి చర్చలు జెనీవాలో..!?
బావిలో పడిన సింహం...రెస్క్యూ ఆపరేషన్ వైరల్ !
పిల్లల పెంపకంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్గా ఏపీ : సీఎం చంద్రబాబు
పెళ్లి కారు అలంకరణలో కొత్త ట్రెండ్.. !
పేరుకే ద్విచక్ర వాహనం..ఆరుగురి ప్రయాణం!