విధాత: లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నిరంతరం కార్మికులు, పేదప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి నాయిని, ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు అని నాయిని మృతి పార్టీకి, ప్రజలు తీరని లోటు…ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు తలసాని.
కార్మికుల పక్షపాతి, అలుపెరగని ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు నాయిని నరసింహా రెడ్డి
<p>విధాత: లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నిరంతరం కార్మికులు, పేదప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి నాయిని, ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు అని నాయిని మృతి పార్టీకి, ప్రజలు తీరని లోటు…ఆయన ఆశయ సాధన కోసం […]</p>
Latest News

అవమానాన్ని విజయానికి మెట్టుగా మార్చుకున్న చిరంజీవి..
సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. శాలువాపై క్యూఆర్ కోడ్
వెండి..బంగారం ధరలు తగ్గుముఖం
ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక
అధిక ప్లైట్ ఛార్జీలు వెనక్కి ఇవ్వాల్సిందే : రాజ్యసభ ఎంపీ కేసీ త్యాగి డిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట
అందాలతో ఆగం చేస్తున్న నిధి అగర్వాల్
కోల్ కతాలో ఫుట్బాల్ లెజండ్ మెస్సీకి బ్రహ్మరథం
అనధికార ఆధార్ సెంటర్లపై అధికారుల దాడులు!