విధాత:వరుసగా ఆరో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసుల నమోదు. 25కోట్లు దాటిన టీకా తీసుకున్నవారి సంఖ్య. ఆందోళన కలిగిస్తున్న కరోనా బాధిత మరణాలు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80,834 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,303 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 1,32,062 మంది బాధితులు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,94,39,989 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 10,26,159 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన […]