హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విధాత): గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి హైదారాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే వాటిని సెప్టెంబరు 15న సమర్పించవచ్చని పేర్కొంది. మొత్తం 783 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ తెలిపింది.
గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి హైదారాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది

Latest News
ఐఏఎస్ల బదిలీల వెనుక… సచివాలయ ఉన్నతాధికారుల్లో ఆసక్తికర చర్చలు..
వచ్చేవారం కేంద్ర క్యాబినెట్ విస్తరణ! ధర్మేంద్ర, బండి సంజయ్, పురి ఇంటికేనా?
వెనెజులాలో లక్షల మందిని భూకంపం నుండి కాపాడిన గూగుల్.. ఎలా?
‘ఆపరేషన్ సిందూర్’లో అమరులు వీరే : కేంద్రం వెల్లడి
రేవంత్ రెడ్డి నా సవాల్ ను స్వీకరించాలి : కేటీఆర్
చీటింగ్ కేసులో గోల్డ్ మ్యాన్ సూర్య అరెస్ట్
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
చిన్నారిని కాలితో తన్నిన మహిళ..అంగన్వాడీ సెంటర్ లో అమానుషం
హోర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత…!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో కీలక మలుపులు!