విధాత: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వార్షాలకు తమిళనాడు తడిసిముద్దైంది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జల దిగ్బందమయ్యాయి. అంతేకాకుండా చెన్నై ఎయిర్ పోర్ట్ లోని రన్ వేలు మొత్తం నీటితో నిండిపోయాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.