Site icon vidhaatha

మాజీ సీఎం కరోనాతో క‌న్నుమూత

విధాత:రాజ‌స్థాన్ మాజీ సీఎం జ‌గ‌న్నాథ్ ప‌హాడియా(89) క‌న్నుమూశారు.

★ క‌రోనా సోకి చికిత్స పొందుతున్న ఆయ‌న ఈ ఉద‌యం మృతిచెందారు.

★ ఈయ‌న హ‌రియాణా, బిహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేశారు.

★ కాంగ్రెస్ నేత మృతి ప‌ట్ల రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సంతాపం వ్య‌క్తం చేశారు.

★ ప‌హాడియా 1980 నుంచి 1981 వ‌ర‌కు సీఎంగా ఉన్నారు.

Exit mobile version