Site icon vidhaatha

కేంద్ర మంత్రులను కలిసిన వైయస్ అవినాష్ రెడ్డి

విధాత:ఈ రోజు డిల్లీ లో పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి,రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ,గిరిదర్ ని కలిసి క్రింద తెలిపిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినారు.

అలాగే పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను కలిసి,విజయవాడ- కడప- చెన్నై మరియు చెన్నై-కడప-విజయవాడ ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రాంతీయ అనుసంధాన పథకం కింద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కొనసాగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినారు.

Exit mobile version