విధాత: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 18వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. 2016 నుంచి 2019 వరకూ వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి స్నాతకోత్సవ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పద్మావతి వర్సిటీ ఛాన్స్లర్ హోదాలో హాజరు కానున్నారు. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన వారితో పాటు పుస్తక, నగదు, బంగారు పతకాలకు ఎంపికైన వారు స్నాతకోత్సవానికి తప్పక హాజరు కావాలని పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డీఎం మమత కోరారు.
25న పద్మావతి వర్సిటీ 18వ స్నాతకోత్సవం
<p>విధాత: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 18వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. 2016 నుంచి 2019 వరకూ వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి స్నాతకోత్సవ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పద్మావతి వర్సిటీ ఛాన్స్లర్ హోదాలో హాజరు కానున్నారు. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన వారితో పాటు పుస్తక, నగదు, బంగారు పతకాలకు ఎంపికైన వారు స్నాతకోత్సవానికి తప్పక హాజరు కావాలని పద్మావతి వర్సిటీ […]</p>
Latest News

కశ్మీర్ను తలపిస్తోన్న హయత్నగర్.. దట్టంగా కమ్మేసిన పొగమంచు.. వీడియో
తమిళ బిగ్ బాస్ 9లో హింసాత్మక ఘటన..
సైబరాబాద్ పోలీసులకు కొత్త ఫోన్ నంబర్లు.. సీపీ నంబర్ ఇదే..!
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పెద్ద మొత్తంలో ధనలాభం..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మధుర క్షణాలు..!
తమిళ 'భగవంత్ కేసరి' = జన నాయగన్ : దించేసారుగా..
కేసీఆర్ చరిత్రాత్మక తప్పిదంతోనే తెలంగాణకు ఈ దుర్గతి
దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా...సచ్చినా... బతికినా తెలంగాణ కోసమే : రేవంత్ రెడ్డి
శారీలో నాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న 3 రోజెస్ బ్యూటీ రాశి
22 ఈసీఎంఎస్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తెలంగాణకు ఒక్కటీ లేదు