విధాత:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం రాచపల్లి వద్ద 12 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాలు చేపడతామన్నారు.cbi మాజీ జె డి లక్ష్మీనారాయణ.ఏరువాక పున్నమి రోజు దుక్కి దున్ని వ్యవసాయాన్ని ప్రారంభించిన సిబిఐ మాజీ జె డి లక్ష్మీనారాయణ. వరి నాట్లు వేసి వ్యవసాయ పనులు చేపట్టారు.జెడి లక్ష్మీనారాయణ తోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రైతులు, రైతు ప్రతినిధులు,వ్యవసాయ నిపుణులు.తాను ఏ పార్టీలో లేనని రైతుల పార్టీలో ఉన్నానని చెప్పిన సీబీఐ మాజీ జె.డి లక్ష్మీనారాయణ.భవిష్యత్తులో ధర్మవరం గ్రామాన్ని వ్యవసాయ ప్రయోగాత్మక కేంద్రంగా మారుస్తామని ప్రకటించిన లక్ష్మీనారాయణ.
భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న cbi మాజీ jd లక్ష్మీనారాయణ
<p>విధాత:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం రాచపల్లి వద్ద 12 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాలు చేపడతామన్నారు.cbi మాజీ జె డి లక్ష్మీనారాయణ.ఏరువాక పున్నమి రోజు దుక్కి దున్ని వ్యవసాయాన్ని ప్రారంభించిన సిబిఐ మాజీ జె డి లక్ష్మీనారాయణ. వరి నాట్లు వేసి వ్యవసాయ పనులు చేపట్టారు.జెడి లక్ష్మీనారాయణ తోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రైతులు, రైతు ప్రతినిధులు,వ్యవసాయ నిపుణులు.తాను ఏ పార్టీలో లేనని రైతుల […]</p>
Latest News
మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…
