విధాత:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం రాచపల్లి వద్ద 12 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాలు చేపడతామన్నారు.cbi మాజీ జె డి లక్ష్మీనారాయణ.ఏరువాక పున్నమి రోజు దుక్కి దున్ని వ్యవసాయాన్ని ప్రారంభించిన సిబిఐ మాజీ జె డి లక్ష్మీనారాయణ. వరి నాట్లు వేసి వ్యవసాయ పనులు చేపట్టారు.జెడి లక్ష్మీనారాయణ తోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రైతులు, రైతు ప్రతినిధులు,వ్యవసాయ నిపుణులు.తాను ఏ పార్టీలో లేనని రైతుల పార్టీలో ఉన్నానని చెప్పిన సీబీఐ మాజీ జె.డి లక్ష్మీనారాయణ.భవిష్యత్తులో ధర్మవరం గ్రామాన్ని వ్యవసాయ ప్రయోగాత్మక కేంద్రంగా మారుస్తామని ప్రకటించిన లక్ష్మీనారాయణ.
భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న cbi మాజీ jd లక్ష్మీనారాయణ
<p>విధాత:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం రాచపల్లి వద్ద 12 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాలు చేపడతామన్నారు.cbi మాజీ జె డి లక్ష్మీనారాయణ.ఏరువాక పున్నమి రోజు దుక్కి దున్ని వ్యవసాయాన్ని ప్రారంభించిన సిబిఐ మాజీ జె డి లక్ష్మీనారాయణ. వరి నాట్లు వేసి వ్యవసాయ పనులు చేపట్టారు.జెడి లక్ష్మీనారాయణ తోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రైతులు, రైతు ప్రతినిధులు,వ్యవసాయ నిపుణులు.తాను ఏ పార్టీలో లేనని రైతుల […]</p>
Latest News
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?
వేం నరేందర్రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?
బాలీవుడ్లోకి సాయి పల్లవి ఎంట్రీ…
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి
కొత్త పార్టీ సన్నాహాలు...కాశీలో కవిత పూజలు
