విధాత:అనంతపురం నియోజకవర్గంలోని నారాయణపురం పంచాయితీ నాగిరెడ్డి పల్లిలో వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అనంత.రైతు భరోసా కేంద్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచన.నాగిరెడ్డి పల్లిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ నిర్మిస్తామని చెప్పిన ఎమ్మెల్యే అనంత..తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన.అనంతరం ” అభయాంజ నేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.
వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత
<p>విధాత:అనంతపురం నియోజకవర్గంలోని నారాయణపురం పంచాయితీ నాగిరెడ్డి పల్లిలో వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అనంత.రైతు భరోసా కేంద్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచన.నాగిరెడ్డి పల్లిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ నిర్మిస్తామని చెప్పిన ఎమ్మెల్యే అనంత..తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన.అనంతరం " అభయాంజ నేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే […]</p>
Latest News

ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు
రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?