విధాత,దేవీపట్నం: అందాల జలపాతాలు, అద్భుతమైన కొండకోనల పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.
పాపికొండల విహారయాత్ర షురూ
<p>విధాత,దేవీపట్నం: అందాల జలపాతాలు, అద్భుతమైన కొండకోనల పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.</p>
Latest News

పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!