విధాత,దేవీపట్నం: అందాల జలపాతాలు, అద్భుతమైన కొండకోనల పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.
పాపికొండల విహారయాత్ర షురూ
<p>విధాత,దేవీపట్నం: అందాల జలపాతాలు, అద్భుతమైన కొండకోనల పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.</p>
Latest News

అప్పులపై మంత్రి జూపల్లి వర్సెస్ హరీశ్ రావు ఫైట్
రాచనాగు ఎదురొస్తే… గుండె ఆగిపోయినట్లే!
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..తొలి రోజు భారీ వర్షం
అవినీతిలో డీఎస్పీ భీమ్ రెడ్డి డబుల్ సెంచరీ !
దూసుకపోతున్న బంగారం, వెండి ధరలు
కొండచిలువలు ఎంత భారీ జంతువును గుటకేయగలవో తెలుసా? రికార్డెడ్ వీడియో వైరల్..
అయోధ్య విరాళాల చోరీ కేసులో ట్విస్ట్.. రంగంలోకి ఈడీ !
అమరావతిని ఆపటం ఎవడి తరమూ కాదు : సీఎం చంద్రబాబు
వీబీ జీరామ్జీ పథకంలో గ్రామానికి రెండు కోట్లు : శివరాజ్సింగ్ చౌహాన్
కనువిందు చేస్తున్న బొగత జలపాతం అందాలు !