విధాత,దేవీపట్నం: అందాల జలపాతాలు, అద్భుతమైన కొండకోనల పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.
పాపికొండల విహారయాత్ర షురూ
<p>విధాత,దేవీపట్నం: అందాల జలపాతాలు, అద్భుతమైన కొండకోనల పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.</p>
Latest News

న్యూజీలాండ్పై ఇషాన్, అర్షదీప్ మెరుపు దాడి : ఆఖరి టి20లో భారత్ ఘనవిజయం
వైభవంగా మేడారం జాతర.. వనంలోకి దేవతలు.. ఇళ్లకు భక్తులు
వైట్ డ్రెస్ లో కుందనపు బొమ్మలా కాజల్ అగర్వాల్
ట్రెడిషనల్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న వయ్యారి కృతి శెట్టి
చీరకట్టులో నడుము అందాలతో చక్కిలిగింతలు పెడుతున్న నభా నటేష్
భూమిని కాదు, చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం.!
హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గోల్డ్ స్ట్రీట్.. అక్కడ మొత్తం బంగారమే.. ఎక్కడో తెలుసా..?
అగ్ని పర్వతాల మంటలు కాదు..సూర్య కాంతి అద్బుతాలు !
సీతక్క మేడారం సెంటరాఫ్ అట్రాక్షన్