హైకోర్టు తీర్పుతో తొలిగిన తొలి విఘ్నం

విధాత:రాష్ట్ర హైకోర్టు తీర్పు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోనుటకు అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర హైకోర్టు.ప్రైవేటు స్థలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి.కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 5మంది వ్యక్తులు ఉత్సవాలు జరుపుకోనుటకు అనుమతి.

  • Publish Date - September 8, 2021 / 12:02 PM IST

విధాత:రాష్ట్ర హైకోర్టు తీర్పు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోనుటకు అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర హైకోర్టు.ప్రైవేటు స్థలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి.కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 5మంది వ్యక్తులు ఉత్సవాలు జరుపుకోనుటకు అనుమతి.

Latest News