విధాత:విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం,చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతులకు అందజేసినారు. వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కనకదుర్గమ్మ తల్లి లు ప్రజలపై ఉండాలని జగన్ మోహన్ రెడ్డి పాలన లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో ప్రజలకు చేరాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నాను అని అన్నారు.
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న వై వి సుబ్బారెడ్డి దంపతులు
<p>విధాత:విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం,చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతులకు అందజేసినారు. వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా […]</p>
Latest News

ఏపీ రాజధాని అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేరళం ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
తల్లి మరణం తర్వాత ప్రకాశ్ రాజ్పై తీవ్రమైన ట్రోలింగ్..
తెలుగులో తొలి ఏఐ సినిమా “అంబ’s రివెంజ్”
రాజా రవివర్మ చిత్రానికి రూ. 167.2కోట్లు !
హ్యామ్ మోడల్ కాదు.. కాంగ్రెస్ స్కామ్ మోడల్!
ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం జలాల సందడి!
రేవంత్ అప్పులపై రిజర్వ్ బ్యాంకులో పిటిషన్ : బక్కా జడ్సన్
దోమలను అరికట్టండి మహాప్రభో : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన
మూసీ సుందరీకరణపై రేవంత్ సర్కార్ ఊరట!