విధాత:విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం,చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతులకు అందజేసినారు. వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కనకదుర్గమ్మ తల్లి లు ప్రజలపై ఉండాలని జగన్ మోహన్ రెడ్డి పాలన లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో ప్రజలకు చేరాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నాను అని అన్నారు.
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న వై వి సుబ్బారెడ్డి దంపతులు
<p>విధాత:విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం,చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతులకు అందజేసినారు. వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా […]</p>
Latest News

రష్మీ గౌతమ్.. ఊపేస్తోందిగా! కుర్రాళ్ల.. నిగ్రహం నిలిచేనా
దేశంలో 6,48,907 ఆలయాలు.. అత్యధికంగా తమిళనాడులోనే..!
మా అమ్మకి మళ్లీ పెళ్లి చేస్తా..
నిలిచిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు.. కొనుగోలుదారుల అరిగోస.. నిపుణులు ఏమంటున్నారు?
మెగా ఇంట కవలల సందడి…
100 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ నాలుగు రాశుల అవివాహితులకు పెళ్లిళ్లు ఖాయం..!
బాలీవుడ్ ప్రొడ్యూసర్తో.. కిరణ్ అబ్బవరం భారీ పాన్-ఇండియా చిత్రం
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి సన్నిహితులతో మనస్పర్థలు..!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ‘యూ టర్న్’ : భారత్–పాక్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్
ముగిసిన మున్సి‘పోల్స్’ ప్రచారం.. బరిలో 12,930 మంది అభ్యర్థులు