విధాత:సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా వస్తున్న బంగారం.5 లక్షలు విలువగల బంగారం బిస్కెట్ ను 4 లక్షలకు విక్రయిస్తున్న ముఠా.నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ.2018 నుంచి సాగుతున్న దందా.4 నెలల నుంచి బంగారం దెలివరికి బ్రేక్ పడడంతో వివాదం.వివాదం కిద్నాప్ గా తెరపైకి రావడంతో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం.బంగారం స్మగ్లింగ్ లో కీలకపాత్ర పోషించిన రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ.బంగారం బిస్కెట్ ల కోసం డబ్బులు చెల్లించిన రైల్వే, దుర్గగుడి ఉద్యోగులు.బంగారం కోసం ఇచ్చిన నగదు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని బాధితులు.
గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
<p>విధాత:సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా వస్తున్న బంగారం.5 లక్షలు విలువగల బంగారం బిస్కెట్ ను 4 లక్షలకు విక్రయిస్తున్న ముఠా.నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ.2018 నుంచి సాగుతున్న దందా.4 నెలల నుంచి బంగారం దెలివరికి బ్రేక్ పడడంతో వివాదం.వివాదం కిద్నాప్ గా తెరపైకి రావడంతో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం.బంగారం స్మగ్లింగ్ లో కీలకపాత్ర పోషించిన రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ.బంగారం బిస్కెట్ ల కోసం డబ్బులు చెల్లించిన రైల్వే, […]</p>
Latest News

Green SM | ఉబెర్, ఓలాకు గట్టి పోటీ.. భారత్లో కొత్త క్యాబ్ సర్వీస్లు ప్రారంభం
ఫామ్హౌస్ కేడీతోనైనా..ఢిల్లీ మోదీతోనైనా కొట్లాడతా : సీఎం రేవంత్ రెడ్డి
ChatGPT | పరీక్షలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థికి.. ఊహించని షాకిచ్చిన చాట్జీపీటీ
Hyderabad Student | అమెరికాలో దారుణం.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా తెలుగు యువకుడి దారుణ హత్య
Oneplus Turbo 6X | రూ.22వేలలోనే వన్ప్లస్ టర్బో మొబైల్.. కొత్త సిరీస్ వివరాలివే..!
పంట మార్పిడిపై ప్రభుత్వ ‘ఆపదమొక్కులు’.. నేతలు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు
తమిళనాడు పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేసిన ట్రాలీ సూట్కేస్.. తెరిచి చూస్తే…
సెభాష్ బొద్దింకలు.. ఢక్కాముక్కీలు తిన్న రాజకీయ పార్టీలకు ఇదెందుకు సాధ్యం కాలేదు?
హైదరాబాద్ ప్రజలకు మరో రిలీఫ్.. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైవోవర్
గ్రౌండ్ యాక్షన్లోకి ‘బొద్దింకలు’.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకోరుతూ ఢిల్లీలో నిరసన