విధాత:సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా వస్తున్న బంగారం.5 లక్షలు విలువగల బంగారం బిస్కెట్ ను 4 లక్షలకు విక్రయిస్తున్న ముఠా.నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ.2018 నుంచి సాగుతున్న దందా.4 నెలల నుంచి బంగారం దెలివరికి బ్రేక్ పడడంతో వివాదం.వివాదం కిద్నాప్ గా తెరపైకి రావడంతో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం.బంగారం స్మగ్లింగ్ లో కీలకపాత్ర పోషించిన రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ.బంగారం బిస్కెట్ ల కోసం డబ్బులు చెల్లించిన రైల్వే, దుర్గగుడి ఉద్యోగులు.బంగారం కోసం ఇచ్చిన నగదు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని బాధితులు.
గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
<p>విధాత:సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా వస్తున్న బంగారం.5 లక్షలు విలువగల బంగారం బిస్కెట్ ను 4 లక్షలకు విక్రయిస్తున్న ముఠా.నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ.2018 నుంచి సాగుతున్న దందా.4 నెలల నుంచి బంగారం దెలివరికి బ్రేక్ పడడంతో వివాదం.వివాదం కిద్నాప్ గా తెరపైకి రావడంతో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం.బంగారం స్మగ్లింగ్ లో కీలకపాత్ర పోషించిన రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ.బంగారం బిస్కెట్ ల కోసం డబ్బులు చెల్లించిన రైల్వే, […]</p>
Latest News

సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్
సింగర్ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్
పీవీఆర్ మాల్ నిర్లక్ష్యం..ఉద్యోగి ప్రాణం బలి !
దారుణం.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
బిగ్ డే...లోక్ సభ ముందుకు మూడు కీలక బిల్లులు..ప్రతిపక్షాల నిరసనలు
గతంలో విడుదలకు ముందే లీకైన తెలుగు సినిమాలు ఇవే!
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం
ఏప్రిల్ 30 రిలీజ్ స్లాట్ కోసం పెరిగిన పోటీ
స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి!
గర్భిణి బరువు 139 కిలోలు.. 3.75 కిలోల ఆడశిశువుకు జన్మ