విధాత:సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా వస్తున్న బంగారం.5 లక్షలు విలువగల బంగారం బిస్కెట్ ను 4 లక్షలకు విక్రయిస్తున్న ముఠా.నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ.2018 నుంచి సాగుతున్న దందా.4 నెలల నుంచి బంగారం దెలివరికి బ్రేక్ పడడంతో వివాదం.వివాదం కిద్నాప్ గా తెరపైకి రావడంతో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం.బంగారం స్మగ్లింగ్ లో కీలకపాత్ర పోషించిన రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ.బంగారం బిస్కెట్ ల కోసం డబ్బులు చెల్లించిన రైల్వే, దుర్గగుడి ఉద్యోగులు.బంగారం కోసం ఇచ్చిన నగదు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని బాధితులు.
గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
<p>విధాత:సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా వస్తున్న బంగారం.5 లక్షలు విలువగల బంగారం బిస్కెట్ ను 4 లక్షలకు విక్రయిస్తున్న ముఠా.నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ.2018 నుంచి సాగుతున్న దందా.4 నెలల నుంచి బంగారం దెలివరికి బ్రేక్ పడడంతో వివాదం.వివాదం కిద్నాప్ గా తెరపైకి రావడంతో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం.బంగారం స్మగ్లింగ్ లో కీలకపాత్ర పోషించిన రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ.బంగారం బిస్కెట్ ల కోసం డబ్బులు చెల్లించిన రైల్వే, […]</p>
Latest News

ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..