విధాత, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండా వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం లారీ, ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.
ధారావత్ నాగమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.