Site icon vidhaatha

మునుగోడు ROగా మిర్యాలగూడ RDO రోహిత్ సింగ్‌

విధాత: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై వేటు పడిన సంగతి తెలిసిందే.

Exit mobile version