Site icon vidhaatha

Governor Tamilisai | పెండింగ్‌లో బిల్లులు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పై.. సుప్రీంలో తెలంగాణ ప్ర‌భుత్వం పిటిష‌న్

విధాత: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ (Governor Tamilisai) త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ వ్య‌వ‌హారంపై తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. 10 బిల్లుల‌ను ఆమోదించ‌కుండా పెండింగ్‌లో ఉంచ‌డంతో.. రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

సెప్టెంబ‌ర్ నుంచి 7 బిల్లులు, గ‌త నెల నుంచి 3 బిల్లులను ఆమోదించ‌క‌పోవ‌డంపై తెలంగాణ స‌ర్కార్ చీఫ్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదిగా త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును చేర్చారు. బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ రేపు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పెండింగ్‌లో ఉన్న బిల్లులు..

Exit mobile version