విధాత:కుటుంబ సమేతంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం .ఘన స్వగతం పలికిన దేవస్థానం EO సూర్యకళ , ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరి బాబు , దినేష్ రాజు , ఆలయ అధికారులువేద ఆశీర్వాదం అందించిన అర్చకులు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ కి వివరించిన EO . తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చిన స్పీకర్ తమ్మినేని.