విధాత,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 50,636 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,59,543కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,884కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 357 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,545యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.57 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 230 కరోనా కేసులు
<p>విధాత,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 50,636 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,59,543కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,884కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 357 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,545యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ […]</p>
Latest News

ఫామ్హౌస్ కేడీతోనైనా..ఢిల్లీ మోదీతోనైనా కొట్లాడతా : సీఎం రేవంత్ రెడ్డి
ChatGPT | పరీక్షలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థికి.. ఊహించని షాకిచ్చిన చాట్జీపీటీ
Hyderabad Student | అమెరికాలో దారుణం.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా తెలుగు యువకుడి దారుణ హత్య
Oneplus Turbo 6X | రూ.22వేలలోనే వన్ప్లస్ టర్బో మొబైల్.. కొత్త సిరీస్ వివరాలివే..!
పంట మార్పిడిపై ప్రభుత్వ ‘ఆపదమొక్కులు’.. నేతలు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు
తమిళనాడు పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేసిన ట్రాలీ సూట్కేస్.. తెరిచి చూస్తే…
సెభాష్ బొద్దింకలు.. ఢక్కాముక్కీలు తిన్న రాజకీయ పార్టీలకు ఇదెందుకు సాధ్యం కాలేదు?
హైదరాబాద్ ప్రజలకు మరో రిలీఫ్.. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైవోవర్
గ్రౌండ్ యాక్షన్లోకి ‘బొద్దింకలు’.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకోరుతూ ఢిల్లీలో నిరసన
రాజేశ్ ఎక్స్పోర్ట్స్తో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం