న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు 4 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. గత 24గంటల్లో కొత్తగా 65కేసులు నమోదయ్యాయి. 2,700మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు, మహారాష్ట్రలో 494కేసులు, గుజరాత్ లో 397కేసులు, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యయి. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది.
Corona Cases: భారత్ లో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు!
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు 4 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. గత 24గంటల్లో కొత్తగా 65కేసులు నమోదయ్యాయి. 2,700మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు, మహారాష్ట్రలో 494కేసులు, గుజరాత్ లో 397కేసులు, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యయి. కరోనా వైరస్ […]

Latest News
"మీరు కాల్చేయండి.. నేను చూసుకుంటా.." – మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం
హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్పై 2 లక్షల దాకా డిస్కౌంట్!
మార్చి 20న తెలంగాణ బడ్జెట్ 2025-26… అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారు
కాంగ్రెస్లో ‘సమన్వయం’ ఓ పజిల్!? రేవంత్ మాటలపై సర్వత్రా తీవ్ర చర్చ
రైలు చివరి బోగీపై 'X' గుర్తు.. చాలామందికి తెలియని భారతీయ రైల్వే సీక్రెట్!
వివో నుంచి 7200mAh భారీ బ్యాటరీ స్మార్ట్ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటలు సోషల్మీడియా చూడొచ్చు!
వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!
బీఆర్ఎస్ వైఫల్యాలపై కాదు..మనం చేస్తున్నది చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి జలాల దోపిడీపై ఏపీ కన్ను..సీఎం రేవంత్ మౌనం : హరీశ్ రావు ధ్వజం
నందిని సిధా రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు