న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు 4 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. గత 24గంటల్లో కొత్తగా 65కేసులు నమోదయ్యాయి. 2,700మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు, మహారాష్ట్రలో 494కేసులు, గుజరాత్ లో 397కేసులు, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యయి. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది.
Corona Cases: భారత్ లో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు!
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు 4 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. గత 24గంటల్లో కొత్తగా 65కేసులు నమోదయ్యాయి. 2,700మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు, మహారాష్ట్రలో 494కేసులు, గుజరాత్ లో 397కేసులు, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యయి. కరోనా వైరస్ […]

Latest News
బతుకమ్మ కుంట ఖచ్చితంగా చెరువే.. ఇవిగో రుజువులు : హైడ్రా
త్వరలోనే రియల్మీ నుంచి కొత్త మొబైల్.. గత మోడల్తో పోలిస్తే పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్స్!
100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం.. ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
భారీస్థాయిలో సోషల్మీడియా అకౌంట్లు తొలగించిన హైదరాబాద్ పోలీసులు
చరిత్ర సృష్టించిన బెంగళూరు-విజయవాడ కారిడార్.. వారంలోనే నాలుగు గిన్నిస్ రికార్డులు!
హైదరాబాద్ అక్షరాలా అగ్నిగుండం – 42.6 డిగ్రీలతో సీజన్ రికార్డు
ట్రోలింగ్పై రష్మీ గౌతమ్ గట్టి కౌంటర్..
ఫోర్త్ సిటీ, హైడ్రా తప్ప రేవంత్ రెడ్డికి ఇంకేం కనిపించవు : టి. జీవన్ రెడ్డి
హైడ్రా ..రూ.80 వేల కోట్ల విలువైన భూములను కాపాడింది: రంగనాథ్
మోనాలిసా భోస్లే సంచలన ఆరోపణలు..