న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు 4 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. గత 24గంటల్లో కొత్తగా 65కేసులు నమోదయ్యాయి. 2,700మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు, మహారాష్ట్రలో 494కేసులు, గుజరాత్ లో 397కేసులు, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యయి. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది.
Corona Cases: భారత్ లో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు!
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు 4 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. గత 24గంటల్లో కొత్తగా 65కేసులు నమోదయ్యాయి. 2,700మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు, మహారాష్ట్రలో 494కేసులు, గుజరాత్ లో 397కేసులు, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యయి. కరోనా వైరస్ […]

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి