విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ గురువారం పట్టుబడ్డారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రమేష్ రూ. 18వేలు లంచం అడుగగా గతంలోనే రూ.10వేలు లంచం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన డబ్బులు 8వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమేష్ ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్ లో పని చేస్తున్నారు.
Warangal : ఏసీబీకి చిక్కిన ఏఈ రమేష్
హనుమకొండలో ఏసీబీ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ను రూ.8వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.

Latest News
రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో రగడ – దీదీపై మోదీ నిప్పులు
పొంగిపొర్లే నాలాల నుండి వరంగల్కు విముక్తి – తప్పనున్న జలవిలయం
క్యాన్సర్ను జయించి.. సివిల్స్ సాధించి.. విజేతగా నిలిచిన రైతుబిడ్డ
బ్లాక్ డ్రెస్ లో కేక పెట్టిస్తున్న కృతి పాప
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వీడిన మిస్టరీ.. వ్యాపారి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది!
TVK Vijay | పెళ్లి చేసుకుంటే 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర.. మహిళలపై వరాల జల్లు కురిపించిన టీవీకే అధినేత విజయ్!
Petrol Price | భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్
దుబాయిపై కొనసాగుతున్న దాడులు
సుందర్ పిచాయ్ జీతం పెంచిన గూగుల్ – ఎంతనుకుంటున్నారు?
యుద్ధంలో ఇరాన్ ఓడిపోయింది.. అందుకే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పింది : ట్రంప్