విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ గురువారం పట్టుబడ్డారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రమేష్ రూ. 18వేలు లంచం అడుగగా గతంలోనే రూ.10వేలు లంచం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన డబ్బులు 8వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమేష్ ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్ లో పని చేస్తున్నారు.
Warangal : ఏసీబీకి చిక్కిన ఏఈ రమేష్
హనుమకొండలో ఏసీబీ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ను రూ.8వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.

Latest News
ఒక్కరోజే 26 సినిమాలు రిలీజ్, అందులో 17 స్పెషల్!
“నా జీవితంలో నిజమైన హీరో నాన్నే” ...
డిగ్రీ అర్హతతో 180 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 30 లాస్ట్ డేట్!
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?
వేం నరేందర్రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?
బాలీవుడ్లోకి సాయి పల్లవి ఎంట్రీ…
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన