విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ గురువారం పట్టుబడ్డారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రమేష్ రూ. 18వేలు లంచం అడుగగా గతంలోనే రూ.10వేలు లంచం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన డబ్బులు 8వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమేష్ ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్ లో పని చేస్తున్నారు.
Warangal : ఏసీబీకి చిక్కిన ఏఈ రమేష్
హనుమకొండలో ఏసీబీ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ను రూ.8వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.

Latest News
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
అఖండ2పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన..