హైదరాబాద్: టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత పెరిగింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% పెరిగింది. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
TGTET | టి.జి.టెట్-2024 ఫలితాలు విడుదల చేసిన … సీఎం రేవంత్ రెడ్డి
టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు.

Latest News
మూసీ పేరుతో లూటీకి సీఎం రేవంత్ ప్లాన్ : కేటీఆర్
శత్రు దేశాల చమురు నౌకలపైనే మా దాడులు: ఇరాన్ ప్రకటనతో ఊరట
టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్...టాప్ త్రీలో ఏపీ !
అడవుల నుంచి ఢిల్లీ దాకా… మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రస్థానం
కేంద్రమంత్రి వర్గంలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్!
ఎక్సరేలు.. స్కానింగ్ లు లేవు..ప్రాచీన శిల్పాల్లో గర్భస్థ శిశు ఆకృతులు!
భయానక ఫాంటసీ ప్రపంచం ‘వృషకర్మ’…
మిత్రుడికి రాజ్యసభ యోగం..రేవంత్ వ్యూహం
“బట్టలు కాదు… మనసులు మారాలి”..
ఐపీఎస్ ల కేడర్ సంఖ్య పెంచండి : అమిత్ షాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి