విధాత: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీపీఐ సభ్యలు కూనంనేని సాంబశివరావు గురువారం శాసన సభలో సీపీ ఐ తరపున తీర్మానం ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల యాక్టివిటీని పునరుద్ధరించాలన్నారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో కన్సాలిడేటెడ్ విధానం కాకుండా, రెగ్యులర్ బేసిస్ లో నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆ తీర్మానంలో కోరారు. 2013లో జరిగిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల డబ్బులను విడుదల చేయాలన్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి డ్యూటీ వ్యవధిని తగ్గించాలని కోరుతూ ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి కూనంనేని వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా కూనంనేని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
CPI | ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయండి..అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన సీపీఐ
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీపీఐ సభ్యలు కూనం నేని సాంభశివరావు గురువారం శాసన సభలో సీపీ ఐ తరపున తీర్మానం ప్రవేశ పెట్టారు.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి