విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి బీఆరెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గురువారం కేసు విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం వాదనలు పూర్తి చేయాలని ఇరు పక్షాలను ఆదేశించి అదే రోజుకు విచారణ వాయిదా వేసింది.బీఆరెస్ నుంచి ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆరెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిర్ధిష్ట గడువులోగా అనర్హత అంశం తేల్చాలని స్పీకర్ ఆదేశాలివ్వాలంటూ తన వాదనలు వినిపించింది. అలాంటి ఆదేశాలిచ్చే అవకాశం కోర్టుకు లేదంటూ ప్రభుత్వం వాదించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వాయిదా
కాంగ్రెస్ నుంచి బీఆరెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది

Latest News
తెలంగాణ సీఎంతో మావోయిస్టు అగ్రనేతల భేటీ !
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..నిలకడగా ఆరోగ్యం
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
అఫ్టానిస్తాన్ పై యుద్దం ప్రకటించిన పాక్... సూసైడ్ స్క్వాడ్ తో అప్ఘాన్?
“సీరియల్స్ కంటే అడ్డ మీద కూలీ బెటర్” ..
సత్యం గెలిచిందన్న కేజ్రీవాల్, కవిత
ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్న జలపాతం.. ఆకట్టుకుంటన్న వీడియో
రియల్ లైఫ్ బిచ్చగాడు.. భార్య కోసం బిక్షాటన చేస్తున్న లాయర్
బాబోయ్.. బోల్డ్ ఫోజులతో శ్రీలీల.. ఫొటోలు వైరల్
కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్