విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పులు రాలేదు. దళిత బంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదు. 1986లోనే పురుడు పోసుకుంది’ అని తెలిపారు.
స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పు రాలేదు
<p>విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ […]</p>
Latest News

టి20 ప్రపంచకప్లో భారత్ను వణికించిన అమెరికా – గెలిపించిన సూర్య
బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ స్టైలిష్ పోజులు
ఇదేక్కడి డ్రెస్ రా మామ.. రాశి ఖన్నా గ్లామర్ మెరుపులు
అండర్ 19 హీరోలకు బిసీసీఐ భారీ నజరానా.!
కేసీఆర్ ‘చరిత్ర’ చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది.. : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్లో సౌకర్యంగా బతకాలంటే... జీతం ఎంతుండాలి?
అమానుషం.. హోమ్వర్క్ చేయలేదని.. విద్యార్థిని బెత్తంతో 150 సార్లు చితకబాదిన టీచర్
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. ఫోన్లో రీల్స్ చూస్తూ బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. షాకింగ్ వీడియో
Cheetah | కూనోలో చిరుత కూనల సందడి.. వీడియో చూశారా..?
బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ.. షాకింగ్ వీడియో