విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పులు రాలేదు. దళిత బంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదు. 1986లోనే పురుడు పోసుకుంది’ అని తెలిపారు.
స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పు రాలేదు
<p>విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ […]</p>
Latest News

పాత టైర్లతో 'డ్రాగన్ ఫ్రూట్' సాగు.. ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్న భార్యాభర్తలు
మాతృత్వం నన్ను ‘ఆడపులి’గా మార్చింది..
‘బైకర్’ కోసం 23 కేజీల బరువు తగ్గిన శర్వానంద్ ..
కృతి సనన్పై ప్రేమ పుకార్లు ..
NIC Govt Jobs | రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.1.77 లక్షల జీతం!
రేపు నిమ్స్లో హెల్త్ క్యాంప్.. కేవలం వారికే ఉచిత పరీక్షలు..!
తక్కువ ఖర్చులో విదేశీ టూర్.. వియత్నాం వైబ్స్ పేరుతో ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!
ఏప్రిల్ 2 వరకు వడగళ్ల వానలు..! జర జాగ్రత్త..!!
ఏప్రిల్ 1 : మీ జీతం, పన్ను, ఉద్యోగ నియమాలు మారుతున్నాయి… రెడీనా?
చీపురును ఈ దిశలో ఉంచండి..! అష్టైశ్వరాలు పొందండి..!!