యాదాద్రిలో లాకప్ డెత్ కలకలం

విధాత‌:యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతుంది. అడ్డగూడూరు పీఎస్ కస్టడీలో ఉన్న మరియమ్మ అనే మహిళ అనుమానాస్పద మృతి. పోలీసుల చిత్రహింసల వల్లే మరియమ్మ మృతిచెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. గుండెపోటుతో మృతి చెందిందని ఎస్ఐ మహేష్ వివరణ. ఘటనపై సమగ్ర విచారణ జరిపి భాద్యులపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల నేతల డిమాండ్. Readmore:వివేకా హ‌త్యకేసు: 11వ రోజు న‌లుగురితో విచార‌ణ‌

  • Publish Date - June 19, 2021 / 05:42 AM IST
  • విధాత‌:యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతుంది.
  • అడ్డగూడూరు పీఎస్ కస్టడీలో ఉన్న మరియమ్మ అనే మహిళ అనుమానాస్పద మృతి.
  • పోలీసుల చిత్రహింసల వల్లే మరియమ్మ మృతిచెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ.
  • గుండెపోటుతో మృతి చెందిందని ఎస్ఐ మహేష్ వివరణ.
  • ఘటనపై సమగ్ర విచారణ జరిపి భాద్యులపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల నేతల డిమాండ్.

Readmore:వివేకా హ‌త్యకేసు: 11వ రోజు న‌లుగురితో విచార‌ణ‌