విధాత : రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల సదస్సులు నిర్వహిస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్ హౌస్ నుండి వాసాలమర్రి దళితులతో చర్చలకు బయలుదేరాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధు పథకం అమలుతో మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరగలేదన్నారు. దళిత ముఖ్యమంత్రిగా, మూడు ఎకరాల భూమి, కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ మాట తప్పి గద్దెనెక్కడన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులు, మంత్రులు దళితులు లేరన్నారు.
మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడు
<p>విధాత : రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల సదస్సులు నిర్వహిస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్ హౌస్ నుండి వాసాలమర్రి దళితులతో చర్చలకు బయలుదేరాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధు పథకం అమలుతో మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరగలేదన్నారు. దళిత ముఖ్యమంత్రిగా, మూడు ఎకరాల భూమి, కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ మాట తప్పి […]</p>
Latest News

యూఎస్, చైనా తరువాత మనమే.. ఏఐ లో దూసుకుపోతున్న భారత్
‘అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే’
యూపీలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు.. ఆ తరువాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు
ఆస్ట్రేలియా బీచ్లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి
టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!
2025లో బాక్సాఫీస్ను షేక్ చేసిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే.. ‘
పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృత బోధన.. మహాభారతం, భగవద్గీత కూడా!
2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు..
అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ ..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..