విధాత : రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల సదస్సులు నిర్వహిస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్ హౌస్ నుండి వాసాలమర్రి దళితులతో చర్చలకు బయలుదేరాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధు పథకం అమలుతో మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరగలేదన్నారు. దళిత ముఖ్యమంత్రిగా, మూడు ఎకరాల భూమి, కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ మాట తప్పి గద్దెనెక్కడన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులు, మంత్రులు దళితులు లేరన్నారు.
మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడు
<p>విధాత : రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల సదస్సులు నిర్వహిస్తున్నందున సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్ హౌస్ నుండి వాసాలమర్రి దళితులతో చర్చలకు బయలుదేరాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధు పథకం అమలుతో మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరగలేదన్నారు. దళిత ముఖ్యమంత్రిగా, మూడు ఎకరాల భూమి, కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ మాట తప్పి […]</p>
Latest News

సోషల్ మీడియా నియంత్రిత దేశాలలో యూఏఈ
రైతు భరోసా నిధులు 30 నుంచి పంపిణీ
గోవా మార్క్… ఏపీ బీచ్లలోనూ ఇకపై బార్లు
అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ షురూ…తొలి షాట్ తోనే ఫన్నీ ప్రమోషన్
ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి: మంత్రి పొన్నం
డిజిటల్ విధానంలో ఇక తెలంగాణ కేబినేట్ సమావేశాలు!
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన