విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద నుండి 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.
రైతులను మోసగించిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్
<p>విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద […]</p>
Latest News

మంత్రి జూపల్లి వినూత్న ప్రచారం.. గెలుపే లక్ష్యంగా 'సైకిల్'పై ప్రయాణం
మహింద్రా ఎక్స్యూవీ 7XO కావాలా? వచ్చే ఏడాది రండి.!
ఆర్సీబీ విజయం తర్వాత స్మృతి తల్లి పలాష్పై సెటైర్స్..
కుంభరాశిలో త్రిగ్రాహి రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికులు పెళ్లి పీటలెక్కుతారు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు..!
టి20 ప్రపంచకప్లో భారత్ను వణికించిన అమెరికా – గెలిపించిన సూర్య
బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ స్టైలిష్ పోజులు
ఇదేక్కడి డ్రెస్ రా మామ.. రాశి ఖన్నా గ్లామర్ మెరుపులు
అండర్ 19 హీరోలకు బిసీసీఐ భారీ నజరానా.!