విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద నుండి 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.
రైతులను మోసగించిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్
<p>విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద […]</p>
Latest News

మంత్రి పొంగులేటి అవినీతిపై ప్రశ్నించినందుకే మా సస్పెన్షన్ : బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వంలోని కుంభకోణాలపై విచారణ జరిపించండి : బీఆర్ఎస్ఎల్పీ
విండోలు తెరిచి కారు నడిపితే మైలేజ్ తగ్గుతుందా? నిజం ఏమిటి?
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్..పాడి కౌశిక్ రెడ్డి వివాదంపై ఎథిక్స్ కమిటీ
దళితులకు నాయకత్వ సామర్ధ్యం లేదని చూపేందుకు బీఆర్ఎస్ రచ్చ: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య హౌస్ కమిటీ రగడ !
ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసనలు
15 అడుగుల కింగ్ కోబ్రా.. చంపేశారు
విశ్వాసం అంటే ఇదేనేమో..! 130 కి.మీ. పాదయాత్ర చేసిన శునకం..!!
సబా ఆజాద్కు ప్రమాదకర ఇన్ఫెక్షన్ ...