విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద నుండి 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.
రైతులను మోసగించిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్
<p>విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద […]</p>
Latest News

యూఎస్, చైనా తరువాత మనమే.. ఏఐ లో దూసుకుపోతున్న భారత్
‘అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే’
యూపీలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు.. ఆ తరువాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు
ఆస్ట్రేలియా బీచ్లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి
టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!
2025లో బాక్సాఫీస్ను షేక్ చేసిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే.. ‘
పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృత బోధన.. మహాభారతం, భగవద్గీత కూడా!
2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు..
అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ ..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..