విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని అన్ని పాఠశాలలో ఏప్రిల్ 24నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఆన్ లైన్ ప్రోగ్రెస్ కార్డులు మంగళవారం అందజేశారు. విద్యార్థులకు దాదాపు 50రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాత జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమవు తాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.
రేపటి నుంచి స్కూళ్లకు ఎండాకాలం సెలవులు షురూ
తెలంగాణలో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు

Latest News
టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్...టాప్ త్రీలో ఏపీ !
అడవుల నుంచి ఢిల్లీ దాకా… మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రస్థానం
కేంద్రమంత్రి వర్గంలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్!
ఎక్సరేలు.. స్కానింగ్ లు లేవు..ప్రాచీన శిల్పాల్లో గర్భస్థ శిశు ఆకృతులు!
భయానక ఫాంటసీ ప్రపంచం ‘వృషకర్మ’…
మిత్రుడికి రాజ్యసభ యోగం..రేవంత్ వ్యూహం
“బట్టలు కాదు… మనసులు మారాలి”..
ఐపీఎస్ ల కేడర్ సంఖ్య పెంచండి : అమిత్ షాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి
తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు
విజయ్ - రష్మిక రిసెప్షన్ లో మెరిసిన తారాగణం ఫోటోలు