హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విధాత): రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీన బేగంపేటలోని ప్రజా దర్బార్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలిపింది. ఏజెన్సీ వ్యవస్థను రద్ధు చేసి ఉద్యోగ భద్రత ఇస్తూ, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది. వివిధ సొసైటీలు, ప్రభుత్వ శాఖలలో సుమారు రెండు లక్షల మంది వరకు పనిచేస్తుండగా, తమ సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జేఏసీ పేర్కొన్నది. చనిపోయిన ఉద్యోగులకు రూ.10 లక్షలు ఎక్ర్ గ్రేషియా చెల్లించాలి, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో చలో ప్రజా దర్భార్ కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు డీ.శ్రీధర్, డీ.శ్రీనివాస్ తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం చలో ప్రజా దర్బార్
రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీన బేగంపేటలోని ప్రజా దర్బార్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలిపింది

Latest News
ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు
రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?