విధాత, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నేతలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థులు కడియం కావ్య, రంజిత్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి వారిని రేవంత్రెడ్డి ఆహ్వానించారు. మహబూబ్ నగర్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నేతలు పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుల ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో భారీ చేరికలు
విధాత, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నేతలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థులు కడియం కావ్య, రంజిత్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి వారిని రేవంత్రెడ్డి ఆహ్వానించారు. మహబూబ్ నగర్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నేతలు […]

Latest News
న్యూజీలాండ్దే రెండో వన్డే : విజేతను నిర్ణయించేది ఇక మూడో మ్యాచ్
వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులను చేయకండి
తిరుమల విమాన వెంకటేశ్వురుడికి ‘కాకబలి’ నివేదన చూడండి
గమ్యం చేరిన ఐఎన్ఎస్వీ కౌండిన్య తెర చాప నౌక
ఐకాన్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై క్రేజీ అనౌన్స్మెంట్..
మహిళలను అవమానించే కథనాలు ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్
రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285
శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి
చైనా మాంజాకు మరొకరి బలి !
వండర్ .. కిలో మల్లెపూలు రూ.6వేలు !