విధాత, వరంగల్ : ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు, అవసరమైతే కోర్ట్ లో హాజరు పరిచి జైలు శిక్ష కూడా విధించేలా చూస్తామని సీఐ సుజాత హెచ్చరించారు. ఆదివారం వరంగల్ లేబర్ కాలనీ, తెలంగాణ జంక్షన్లో సీఐ సుజాత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించని వారు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వరంగల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కోర్టు హాజరు, జైలు శిక్షల వరకు చర్యలు తీసుకుంటామని సీఐ సుజాత హెచ్చరిక.

Latest News
వాట్సాప్లో ఇక ప్రీమియం సేవలు.. డబ్బులు కడితేనే కొత్త ఫీచర్లు!
మే నుంచి అందుబాటులోకి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే.. విశాఖ, హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరాభారం
ఏం మేకోవర్ భయ్యా.. కలర్ఫుల్ శారీలో మృణాల్ అందాలు
హాట్ ఫొటోలతో హీట్ పెంచేసిన నిధి.. థండర్ థైస్ షో
అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యం
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
హెలికాప్టర్ పెయింటింగ్తో.. ఇజ్రాయెల్ను బురిడీ కొట్టించిన ఇరాన్! వైరల్ వీడియో
Free Bus | ఫ్రీ బస్సును ఇలా కూడా వాడేస్తున్నారా.. బస్సులోనే బ్రష్ చేసిన మహిళ.. వీడియో వైరల్
Social Media Ban | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్మీడియాపై నిషేధం.. నిజంగా బ్యాన్ సాధ్యమవుతుందా? ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?
Realme | రేపే మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. చీప్ అండ్ బెస్ట్ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!