విధాత, వరంగల్ : ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు, అవసరమైతే కోర్ట్ లో హాజరు పరిచి జైలు శిక్ష కూడా విధించేలా చూస్తామని సీఐ సుజాత హెచ్చరించారు. ఆదివారం వరంగల్ లేబర్ కాలనీ, తెలంగాణ జంక్షన్లో సీఐ సుజాత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించని వారు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వరంగల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కోర్టు హాజరు, జైలు శిక్షల వరకు చర్యలు తీసుకుంటామని సీఐ సుజాత హెచ్చరిక.

Latest News
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…
హీరోలుగా మారుతున్న సంగీత దర్శకులు...
ముట్టుకుంటే మసే.. 'సుందరమైన' మృత్యు సరస్సు
గడ్డకట్టిన సరస్సులో ఫోటోల ప్రయత్నం.. ఇద్దరు మృతి
‘ఎన్టీఆర్ గురించి విచిత్ర కామెంట్స్’..