విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.
విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
<p>విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.</p>
Latest News

ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం