విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.
విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
<p>విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.</p>
Latest News

హైదరాబాద్కు రెండు ఐమ్యాక్స్లు.. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో తొలి థియేటర్
తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?
ఒక ఫ్లాట్లో 436 కొండచిలువలు.. తప్పించుకున్న కొండచిలువ చెప్పిన రహస్యం..
వైభవ్ తమ్ముడి విధ్వంసం..మరో సెంచరీ నమోదు
ఆ హీరో రెమ్యునరేషన్ రూ.325 కోట్లు.. రజనీ, షారూఖ్లను మించి వసూలు
రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
గ్రేట్ నికోబార్ ప్రకృతి విధ్వంసం.. నేలకూలనున్న 7.11 లక్షల భారీ వృక్షాలు
హాస్టల్ వాష్ రూమ్ లో ప్రసవం.. శిశువును విసిరేసిన యువతి
భూమిపై అతి పెద్ద బంగారు ముద్ద ‘పెపిటా కానా’
జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు