విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.
విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
<p>విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.</p>
Latest News

ఫిబ్రవరిలో పంచగ్రాహి రాజయోగం.. ఈ మూడు రాశుల దంపతులకు ఇక కొత్త అనుభూతులే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..!
జనవరి 31 పంచాంగం.. దుర్ముహుర్తం ఈ సమయంలోనే..!
ఫార్చ్యూనర్కు ప్రత్యర్థిని దింపుతున్న ఫోక్స్వ్యాగన్
చీరకట్టులో రుహాణి శర్మ క్యూట్ పోజులు
స్పోర్ట్స్ వేర్ లో కుర్రాళ్లకు మెంటలెక్కింస్తున్న నేహా శెట్టి
ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మేడారంలో ట్రాఫిక్ జామ్తో భక్తుల అవస్థలు
ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అదనంగా పదివేల జీతం
కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు.. ఫిబ్రవరి 1న నందినగర్లోనే విచారణ