విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.
విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
<p>విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.</p>
Latest News

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు కేంద్రం తీవ్ర అన్యాయం
బిగ్బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ సంచలన ఆరోపణలు..
అయోధ్య టు రామేశ్వరం.. 17 రోజుల్లో పూర్తి రామాయణ యాత్ర!
పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందా.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే సరి!
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన ఫిలిప్పీన్స్!
మందుబాబులకు బిగ్ షాక్.. యుద్ధం ఎఫెక్ట్తో భారీగా పెరగనున్న బీర్ల ధరలు!
సెల్ఫీ మిర్రర్తో భారత్లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సర్ప్రైజ్!
ఉపాధి హామీ పథకంలో వరంగల్కు అన్యాయం : లోక్సభలో ఎంపీ కావ్య
రెడ్లలో రేవంత్ అంత బాహుబలి లేడు.. ఎప్పటికైనా సీఎం అవుతానన్న మల్లారెడ్డి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ