విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.
విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
<p>విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్వర్క్ను డిస్కంల నుంచి ట్రాన్స్కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్ స్టేషన్లను ట్రాన్స్ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.</p>
Latest News

మోదీ పర్యటనపై తెలంగాణ బీజేపీ భారీ ఆశలు
15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పని వేళలు.. ఈ నెల12 నుంచి అమలులోకి
బండి సంజయ్ని భర్తరఫ్ చేయాలి :బీఆరెస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
రేపు మధ్యాహ్నం తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ లో కొలువుతీరిన బీజేపీ తొలి సర్కార్
విజయ్ కి దొరికిన మెజార్టీ... గవర్నర్ తో భేటీ
అభిమానుల మధ్య ఘనంగా విజయ్ దేవరకొండ బర్త్డే సెలబ్రేషన్స్..
ఫిఫా 2026 ఓపెనింగ్ సెర్మనీలో నోరా ఫతేహి సందడి..
అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ట్విస్ట్..
తాజా ఎన్నికల్లో 104 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నిక