విధాత:అమరావతి: విభజన చట్టం 11వ షెడ్యూల్లో వెనెగోడు పేరు మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. వెనెగోడు పేరును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్చాలని లేఖలో కోరారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా అత్యవసరంగా ఈ పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సవరణ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖను సీఎస్ కోరారు.
వెనెగోడు పేరు మార్చాలని కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం
<p>విధాత:అమరావతి: విభజన చట్టం 11వ షెడ్యూల్లో వెనెగోడు పేరు మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. వెనెగోడు పేరును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్చాలని లేఖలో కోరారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా అత్యవసరంగా ఈ పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సవరణ […]</p>
Latest News

పారవశ్యంలో మునిగిన మేడారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మేడారం అభివృద్ధి
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్
మేడిగడ్డ బరాజ్కు కేంద్రం రెడ్ అలర్ట్
'కాటమయ్య రక్ష' ఎక్కడ? .. గీత కార్మికుల ఆర్తనాదం !
కోడి రామకృష్ణ చెప్పిన సినీ పాఠాలు..
జంక్ ఫుడ్ పై కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన
జాతీయ జన గణనలో ఓబీసీల కాలమ్ ఎక్కడా? : కవిత ధ్వజం
బిగ్ బ్యాటరీ.. రియల్ మి పీ4 మొబైల్ ఫోన్ వచ్చేసింది!
మేడారం జాతరకు సీతక్క నృత్యాల జోష్