విధాత:ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి కొనసాగుతున్న దాడులు.ఐదు మంది రైటర్ ల వద్ద 84 వేల 40 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేస్తున్నాం అన్నా అధికారులు.రిజిస్టర్ కార్యాలయ అవకతవకలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు. పిర్యాదులను నమోదు చేసుకున్న అధికారులు.తనిఖీలలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు సీఐలు 20 మంది సిబ్బందితో ఆకస్మిక దాడులు.
ఉదయం నుండి కొనసాగుతున్న దాడులు.
జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.
<p>విధాత:ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి కొనసాగుతున్న దాడులు.ఐదు మంది రైటర్ ల వద్ద 84 వేల 40 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేస్తున్నాం అన్నా అధికారులు.రిజిస్టర్ కార్యాలయ అవకతవకలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు. పిర్యాదులను నమోదు చేసుకున్న అధికారులు.తనిఖీలలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు సీఐలు 20 మంది సిబ్బందితో ఆకస్మిక దాడులు.ఉదయం నుండి […]</p>
Latest News

డిగ్రీ అర్హతతో 180 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 30 లాస్ట్ డేట్!
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?
వేం నరేందర్రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?
బాలీవుడ్లోకి సాయి పల్లవి ఎంట్రీ…
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి