విధాత:ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి కొనసాగుతున్న దాడులు.ఐదు మంది రైటర్ ల వద్ద 84 వేల 40 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేస్తున్నాం అన్నా అధికారులు.రిజిస్టర్ కార్యాలయ అవకతవకలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు. పిర్యాదులను నమోదు చేసుకున్న అధికారులు.తనిఖీలలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు సీఐలు 20 మంది సిబ్బందితో ఆకస్మిక దాడులు.
ఉదయం నుండి కొనసాగుతున్న దాడులు.
జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.
<p>విధాత:ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి కొనసాగుతున్న దాడులు.ఐదు మంది రైటర్ ల వద్ద 84 వేల 40 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేస్తున్నాం అన్నా అధికారులు.రిజిస్టర్ కార్యాలయ అవకతవకలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు. పిర్యాదులను నమోదు చేసుకున్న అధికారులు.తనిఖీలలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు సీఐలు 20 మంది సిబ్బందితో ఆకస్మిక దాడులు.ఉదయం నుండి […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు