అమరావతి:ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈఏపీ సెట్-2021) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ వి.రవీంద్ర నోటిఫికేషన్ను విడుదల చేశారు. నేటి నుండి(26వ తేదీ) నుంచి జూలై 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.ఈఏపీ సెట్ ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు
ఏపీలో ఈఏపీ సెట్-2021 నోటిఫికేషన్ విడుదల
<p>అమరావతి:ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈఏపీ సెట్-2021) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ వి.రవీంద్ర నోటిఫికేషన్ను విడుదల చేశారు. నేటి నుండి(26వ తేదీ) నుంచి జూలై 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.ఈఏపీ సెట్ ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు</p>
Latest News

మరో అవినీతి తిమింగలం.. ల్యాండ్ సర్వే డీడీ నరహరి నివాసాల్లో ఏసీబీ సోదాలు
రియల్ వండర్..పిలిస్తే వచ్చే “నారాయణా” చేప పెద్దదైంది!
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మొబైల్ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు